వై.ఎస్.జగన్ పార్టీలోకి టాలీవుడ్ సెలబ్రిటీల చేరికలు మొదలయ్యాయి. ఈ పార్టీలో ఇప్పటికే కమెడియన్ పృధ్వీ ఉన్నాడు. పోసాని కృష్ణ మురళి పార్టీ మెంబర్ కాదు కానీ జగన్ సానుభూతి పరుడు. వైకాపాలోకి రీసెంట్గా కమెడియన్ అలీ చేరాడు. తాజాగా ప్రముఖ నిర్మాత పీవీపీ వైకాపాలో చేరుతున్నట్లు సమాచారం.