నందమూరి హరికృష్ణకిఅశ్రునయనాలతో వీడుకోలు పలికింది అభిమాన గణం.. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. హరికృష్ణ చితికి రెండో కుమారుడు కల్యాణ్రామ్ నిప్పంటించారు. ఏపీ సీఎం చంద్రబాబు, జయకృష్ణ, బాలకృష్ణ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్తో పాటు పలువు సినీ రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.