ఇటీవల దారుణ హత్యకి గురయిన వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు హైదారాబాద్ పోలీసులు. ఈ విచారణలో భాగంగా పోలీసులు కొందరు సినిమా తారలను ప్రశ్నించారు. జయరాంని హత్య చేసినట్లుగా భావిస్తున్న నిందితుడు రాకేష్ రెడ్డికి ఎవరెవరికీ సంబంధాలున్నాయని, అతని కాల్ లిస్ట్లో తరుచుగా ఎవరికీ ఫోన్లు వెళ్లాయని పోలీసులు చూశాడు. అందులో కొందరు సినిమా తారలు ఫోన్ నెంబర్లు ఫ్రీక్వెంట్ కాల్స్ లిస్ట్లో పోలీసులను ఆశ్చర్యపరిచింది.