ప్రముఖ ఇవాంజిలిస్ట్ కేఏ పాల్ బుర్ర సరిగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన కాళ్లు లాగాను అంటున్నారు రాంగోపాల్ వర్మ. కాళ్లు లాగి కిందపడితే..ఆయన మైండ్ పగిలి..కొంత సెట్ అవుతుందనుకున్నారట ఆర్జీవీ. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకి 175 సీట్లు గెలిచి సీఎంని అవుతానని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాడు.