కబడ్డీ ఆటకి మళ్లీ క్రేజ్ పెరగుతోంది. ఈ ఆటకి కూడా ప్రీమియర్ లీగ్లు స్టార్ట్ అయ్యాయి తెలుగునాట. తెలంగాణ కబడ్డి ప్రీమియర్ లీగ్లో నల్గొండ జట్టుని కొన్నాడు రాజమౌళి కొడుకు కార్తీకేయ. ఈ జట్టులో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కూడా భాగస్వామి. ఇక ఈ జట్టుకి మెంటార్గా ఉండేందుకు రాజమౌళి అంగీకరించడం విశేషం.