తమిళ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. "వర్మ" అనే పేరుతో బాల డైరక్షన్లో నటిస్తున్నాడు ధృవ్. తెలుగులో సూపర్హిట్టయిన "అర్జున్రెడ్డి"కి రీమేక్ అది. ఈ సినిమా షూటింగ్ ఊపందుకోలేదు అపుడే ధృవ్ క్రైమ్ వార్తల్లో నిలిచాడు.