పూరి జగన్నాథ్ తన డైరక్షన్కి ఇక కామానో ఫుల్స్టాపో పెట్టినట్లే అనిపించింది ఈ మధ్య. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దానికితోడు కొడుకును హీరోగా పెట్టి తీస్తే (మెహబూబా అనే మూవీ) కూడా పరువు నిలవలేదు. దాంతో పూరి కొన్ని నెలల పాటు సినిమా డైరక్షన్కి దూరంగా ఉంటాడని టాక్ వినిపించింది.