బాబూమోహన్ బీజేపీ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టాడు. తెలంగాణలోని ఆంథోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. మొన్నటి వరకు ఇదే నియోజకవర్గంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఐతే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ ఎస్, మహాకూటమి మధ్యే మెయిన్ పోటీ ఉంది. బీజేపీకి కొన్ని పాకెట్స్లోనే బలముంది. ఆ బలమున్న నియోజకవర్గాల్లో ఆంధోల్ లేదు. దాంతో బాబూమోహన్ సోలోగా ప్రచారం చేసుకుంటున్నాడు.