"జై సింహా" సినిమాలో మంగగా నటించిన హరిప్రియ తన గురించి అనేక విషయాలను బయటపెట్టింది.
తాను పెద్దగా చదువుకోలేదని కుండబద్దలుకొట్టినట్లు చెప్పింది. చదువుకుంటున్న టైమ్లోనే గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశం వచ్చిందగ. సినిమాల్లో అవకాశం వస్తే... ఆ ఆనందాన్ని ఎవరు కాదనుకుంటారో చెప్పండి. అందుకే చదువు పక్కన పెట్టి సినిమాల్లోకి వచ్చా అని తెలిపింది. చదువు కన్నా సినిమాలపైనే ఆసక్తి ఎక్కువ, అందుకే చదువు పూర్తి చేయలేదని తెలిపింది.