రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు కేటీఆర్. ఈసారి ఏకంగా టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు కూడా స్వీకరించారు. ఆ పదవి చేపట్టిన తర్వాత రాజకీయంగా చాలా బిజీ అయ్యారు. అయినప్పటికీ రామ్ చరణ్ కోసం తన పాలిటిక్స్ అన్నీ పక్కనపెట్టబోతున్నారు
అవును.. "వినయ విధేయ రామ" ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకాబోతున్నారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య శ్రుతి మించి విమర్శలు చేశాడు. తెలంగాణ కేసీఆర్పై రాజకీయ విమర్శలు కాకుండా మరీ పర్సనల్గా తిట్టాడు. దాంతో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ బాలయ్యని ట్రాల్ చేస్తూ జనాలు షేర్ చేసిన బుల్ బుల్ వీడియాలను తను కూడ రీట్వీట్ చేశాడు.