చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో త్రిషను హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నారు. నటించడానికి ఆమె కూడా ఒప్పుకుంది. అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఆఖరి నిమిషంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ పెద్దగా కోపం వ్యక్తం చేయలేదు. అయితే ఇప్పుడు త్రిష చేస్తున్న పనికి మాత్రం మెగాభిమానులకు కోపం కట్టలు తెంచుకోవడం ఖాయం. ఇంతకీ త్రిష ఏం చేయబోతోంది?