చాన్నాళ్ల తర్వాత శ్రీరెడ్డి తన పాత పద్దతుల్లో పోస్ట్లు పెడుతోంది. రీసెంట్గా ఆమె కొత్త ఆరోపణలు ఏవీ చేయలేదు. పాత వాటికే పోపు పెడుతోంది. ఎన్నికల సమయంలో ఆమె మళ్లీ యాక్టివ్ కావడం విశేషం. మొన్న పోస్ట్ చేసిన దాంట్లో కొరటాల శివపై తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఇపుడు నిర్మాత సురేష్బాబుని తిట్టింది.
"పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ధి, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదకు వదుల్తారా? సరసాల్లో చనిపోయిన మీ తాతని మించిపోయారు వారసులు. వీటన్నింటికీ అడ్డా రామానాయుడు స్టుడియోస్, అంటూ పోస్ట్ చేసింది.
రానా, త్రిష ఓ రేంజ్లో డేటింగ్ చేసుకున్నారు కొన్నేళ్ల క్రితం. అది అందరికీ తెలిసిన న్యూసే. ఒక టైమ్లో త్రిషని పెళ్లాడేందుకు రెడీ అయ్యాడు రానా. ఐతే కొన్ని కారణాల వల్ల (కుటుంబ సభ్యుల అబ్జెక్షన్ అనేది ఇండస్ట్రీ గుసగుస) వారు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇదంతా పాత కాలపు న్యూస్. ఈ గ్యాప్లో ఆమె..దాన్ని మరిచిపోయింది. లైఫ్లోనూ, కెరియర్ పరంగా ముందుకెళ్లింది. ఇపుడు ఆమె జీవితంలోకి వేరే వ్యక్తి వచ్చాడు (ఇప్పటికీ తాను సింగిల్ అని త్రిష చెపుతోంది. అది వేరే విషయం).
ఓవైపు "2.O" సినిమా థియేటర్లలో నడుస్తుండగానే మరో సినిమాను సిద్ధం చేశాడు రజనీకాంత్. దానికి రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశాడు. అవును.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న "పేట" సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వడం కష్టమే.
సాధారణంగా రజనీకాంత్ నటించిన ఏ సినిమా అయినా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతుంది. రజనీకాంత్ సినిమా వస్తుందంటే తెలుగు స్టార్ హీరోలు సైతం తప్పుకునే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. రజనీకాంత్ కు తెలుగులో మార్కెట్ పడిపోయింది.