ఒకప్పుడు చిరంజీవి అంటే ఒక శకం. ఇప్పుడంటే పవన్, మహేష్ లాంటి హీరోలు వచ్చారు కానీ, అప్పట్లో అంతా చిరంజీవి మేనియాలో ఊగిపోయేవారు. అందులో సామాన్య ప్రేక్షకులే కాదు.. హీరోహీరోయిన్లు కూడా ఉండేవారు. తాజాగా నటి ఆమని తన మనసులో మాట బయటపెట్టింది. చిరంజీవి అంటే తనకు పిచ్చి అంటోంది ఈ మాజీ హీరోయిన్.