శ్రీదేవి మరణం వెనుక మిస్టరీ వీడింది. మొదట ఆమె గుండెపోటుతో మరణించినట్లు భావించారు. ఆ తర్వాత ఫౌల్ ప్లే (నేరపూరిత ఉద్దేశం ఉన్నట్లు) అని దుబాయ్ పోలీసులు అనుమానించారు. అందుకే ఆమె పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించేందుకు 36 గంటలకి పైగా సమయం తీసుకున్నారు.