"ఆకు చాటు పిందె తడిసే.." అనే పాట ఎంత పాపులరో చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్, శ్రీదేవిలపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ వాన పాట అప్పట్లో జనాల్ని ఉర్రూతలూగించింది. ఈ పాటని మళ్లీ తీయనున్నారు. వచ్చే వారమే షూటింగ్. బాలయ్య, రకుల్పై ఈ పాటని మళ్లీ తీయనున్నారు. ఇదంతా ఎన్టీఆర్ బయోపిక్ కోసమే.