తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమీషనర్ అకున్ సభర్వాల్ తాజాగా మరో మేటర్ చెప్పారు. డ్రగ్స్ కేసుకి సంబంధించి టాలీవుడ్లో మొత్తం 16 మందికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. అందులో ఇద్దరు బ్యాంకాక్కి పారిపోయేందుకు ప్రయత్నిస్తే నిలిపివేశామని ప్రకటించారు.