శర్వానంద్ తాజా చిత్రం రాధ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఎటువంటి కట్స్ లేకుండా సినిమాకి యూ సర్టిఫికెట్ దక్కడం విశేషం. మే 12న విడుదల కానుంది ఈ మూవీ.
రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్ప్రెస్రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందించి చిత్రం `రాధ`.