ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పటి వరకు రాకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తే ఆ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవాల్సింది లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ భార్యగా ఆమెకి మాత్రం భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవ్వరికీ ఇష్టం లేదు. లక్ష్మీపార్వతిని వారు తమ కుటుంబ సభ్యురాలిగా ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు గుర్తించడం లేదు.