దర్శకుడు శంకర్ తీస్తున్న టూ పాయింట్ ఓ (2.0) సినిమా విడుదలకి సిద్దమవుతోంది. తొలి టీజర్ వినాయక చవితి సందర్భంగా విడుదలైంది. టీజర్కి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. తమిళ వెర్సన్కి ఎక్కువగా లైక్లు పడుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు గ్రాఫిక్స్ తప్ప వేరే మేజిక్ లేదని అంటున్నారు. ఐతే ఓవరాల్గా టీజర్ని చూస్తే శంకర్ భలే పాయింట్ పట్టుకున్నాడని చెప్పక తప్పదు.