శ్రీదేవి కూతురు జాహ్నవి హీరోయిన్గా రంగప్రవేశం చేస్తోంది. ఆమె తొలి చిత్రం..ధడక్. కరణ్జోహర్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ. బాలీవుడ్ మీడియా కెమెరాలు ఇప్పట్నుంచే ఆమె మీద ఫోకస్ నిలిపాయి. ఆమె ఎక్కడికి వెళ్లినా వెంటపడుతున్నాయి. ప్రశాంతంగా జిమ్కి కూడా వెళ్లనివ్వడం లేదు.