"మహర్షి" సినిమాకి రెండు వారాలు పాటు ఐదు షోలు వేసుకునే అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వేసవి సెలవుల్లో సినిమాకి ఉండే క్రేజ్ని, రద్దీని చూసుకొని ఈ పర్మిషన్ ఇచ్చిందట. ఐతే ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించడమే వివాదానికి కారణమవుతోంది.