మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే పది మంది కథానాయకులు వచ్చేశారు. ఇపుడు నెంబర్ 11. పదకొండు వికెట్లో వస్తున్న హీరో పేరు.. పంజా వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్కి తమ్ముడు. మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ కలిసి ఇతన్ని హీరోగా లాంచ్ చేశారు. సోమవారం లాంఛనంగా షూటింగ్ మొదలైంది.