తిరుమల కొండపై శ్రీ వేంకటేశ్వరస్వామిని సమంత శనివారం ఉదయం దర్శించుకున్నారు. తిరుమలకి ఆమె ఒక్కరే రావడం విశేషం. ఈ జనవరిలో ఆమె హీరో నాగ చైతన్యతో నిశ్చితార్థం జరుపుకొంది. కానీ ఆమె వెంట చైతన్య కానీ, కుటుంబ సభ్యులు కానీ లేరు.