యద్దనపూడి సులోచనారాణి ఇక లేరు. 79వ ఏటా ఆమె కన్నుమూశారు. యద్దనపూడి అంటే నవలారచయితగానే చాలా మందికి తెలుసు. కానీ ఎన్నో హిట్ సినిమాలకి కథావస్తువు ఆమె నవలలే అని ఈ తరానికి అంతగా తెలియదు.