తమిళ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. "వర్మ" అనే పేరుతో బాల డైరక్షన్లో నటిస్తున్నాడు ధృవ్. తెలుగులో సూపర్హిట్టయిన "అర్జున్రెడ్డి"కి రీమేక్ అది. ఈ సినిమా షూటింగ్ ఊపందుకోలేదు అపుడే ధృవ్ క్రైమ్ వార్తల్లో నిలిచాడు.
శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ వంటి అగ్రెసివ్ హీరోలతో చేయాలనుకున్నాడు. కానీ కుదరలేదు. ఇపుడు ఆయన తన ఆలోచనలకి తగ్గ హీరోని వెతికి పట్టుకున్నాడట. ఇంతకీ ఆయన సెలక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా? ధ్రువ్...ఆయన నెక్స్ట్ మూవీ హీరో అని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది.
శేఖర్ కమ్ముల, శేఖర్ టీమ్ మెంబర్స్ .. ఈ విషయంలో నోరు విప్పడం లేదు. ఇంతకీ ధ్రువ్ ఎవరు?