సినిమా విడుదలైన ఆరేళ్ల తర్వాత కథ విషయంలో వివాదం చెలరేగి దిల్రాజుపై కేసు నమోదు అవడం ఒక విచిత్రం. ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన మిస్టర్ పర్ఫెక్ట్ ..2011లో విడుదలయింది. 2017 సెప్టెంబర్లో ఈ సినిమా కథ గురించి కేసు ఫైల్ అయింది.