ప్రీతి జింటా గుర్తుందా? మొదట ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్లో రారాణిగా ఎదిగింది. ఇపుడు సినిమాల్లో నటించడం లేదు. ఐతే ప్రీతి జింటా రీసెంట్గా మీటూ గురించి చేసిన కామెంట్స్తో వివాదంలో ఇరుక్కొంది.