అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా కలెక్షన్లు అదుర్స్ అన్న రీతిలో సాగుతున్నాయి. మొదటి నాలుగు రోజులు కలెక్షన్ల పరంగా తెలుగునాట దుమ్మురేపింది డీజే. అయితే తాజాగా ఈ సినిమాకి పైరసీ బెడద మొదలైంది.
బాహుబలి 2ని పైరేటెడ్ వెర్సన్ని నెట్లో పెడుతామని బెదిరించిన వారిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను తెలుసుకొనేందుకు రాజమౌళి చి హైదరాబాద్లోని సీసీఎస్, సైబర్ క్రైమ్ కార్యాలయానికి వెళ్లారు. ఏసీపీ రఘువీర్, డీసీపీ అవినాశ్ మహంతిని కలిశారు.