అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా కలెక్షన్లు అదుర్స్ అన్న రీతిలో సాగుతున్నాయి. మొదటి నాలుగు రోజులు కలెక్షన్ల పరంగా తెలుగునాట దుమ్మురేపింది డీజే. అయితే తాజాగా ఈ సినిమాకి పైరసీ బెడద మొదలైంది.
ఇలా ఒక్కసారిగా ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంగణం కళకళలాడింది. ఇంతమంది దర్శకులు ఒకే వేదికపై కలవడం నిజంగా గొప్ప విషయం. ఇలా అందర్నీ ఒక్కసారి చూడ్డంతో నిర్మాత దిల్ రాజుకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. ప్రతి దర్శకుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు దిల్ రాజు. మరీ ముఖ్యంగా దర్శకుడు వీవీ వినాయక్ తో తనకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు ఈ నిర్మాత.