ఈ ఫోటో చూడండి. ఇలా బయట దర్శనమిచ్చింది జాన్వీ. అంతే, ఆమెని జనం ట్రాల్ చేయడం మొదలుపెట్టారు. బాటమ్ ఏమీ వేసుకోకుండా బయటికి రావడం ఏంటి అని మండి పడుతున్నారు. ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా అని ఆమెని అడుగుతున్నారు. ఆమె మైక్రో నిక్కరు వేసుకొంది. జనరల్గా బెడ్రూమ్లో వేసుకొని పడుకుంటారు ఇలా. కానీ ఆమె అదే లుక్లో రోడ్డు మీదకి వచ్చింది.
శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ బోల్డ్గానే డ్రెస్సులు వేసుకుంటుంది. ఎక్స్పోజింగ్ విషయంలో వెనుకాడదు. ఆమె మొదటి సినిమా ధడక్ విడుదల కాకముందే ఇలాంటి వేషధారణతోనే పాపులర్ అయింది.
తమిళ హీరో శింబుది..మన టాలీవుడ్ మంచు మనోజ్ది సేమ్ సీన్. ఇద్దరికీ హిట్ వచ్చి చాలా కాలమే అయింది. ఇద్దరికీ డైరక్షన్లో వేలు పెట్టడం కామన్ అలవాటు. మనోజ్కి లేని ఒక అలవాటు శింబుకి ఉంది. బాలీవుడ్లో ఏ హీరోయిన్ అయినా బాగా క్రేజ్ తెచ్చుకుంటే చాలు ఆమెని సౌత్కి తీసుకొచ్చి తన సినిమాలో నటింపచేయాలనకుంటాడు. మందిరా బేడీ పీక్లో ఉన్నపుడు మన్మధలో నటింపచేశాడు. అది ఒక చిన్న ఉదహరణ.
శింబు ఇప్పుడు జాన్వీ కపూర్ ని టార్గెట్ చేశాడట. శ్రీదేవి కూతురు తొలి సినిమాతోనే సూపర్ పాపులర్ అయింది. ఆమెని తన సరసన నటింపచేయాలనది శింబు థాట్.