ప్రముఖ నటి, తల్లి పాత్రలకి పేరొందిన అన్నపూర్ణమ్మ కూతురు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక సమస్యల కారణంగానే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారని అన్నపూర్ణ తెలిపారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నివాసం ఉంటున్న కీర్తి పాపకి మాటలు రావడం లేదట.
"గత కొద్ది రోజులు గా పాప కి స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నాం.పాపకు ఇక మాటలు రావకొని కొద్ది రోజులుగా డిప్రెషన్లోకి వెళ్ళింది కీర్తి. ఆ డిప్రెషనే ఆత్మహత్యకి కారణమ,"ని అన్నపూర్ణ పోలీసులకి తెలిపారు.
"దేవదాసు" సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఇలియానా టాలీవుడ్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. "పోకిరి" వంటి సంచలన చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఐతే ఆమె నటించిన తెలుగు చిత్రాల్లో ఆమెకిష్టమైనవి మాత్రమే రెండేనట. ఒకటి...జల్సా. రెండోది కిక్. రెండూ హిట్ సినిమాలే.
చాలా గ్యాప్ తర్వాత ఇలియానా మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తోంది. రవితేజ సరసన "అమర్ అక్బర్ ఆంటోనీ"లో ఆమె కథానాయిక. ఆరేళ్ల గ్యాప్ తర్వాత నటిస్తుండడంతో కొంత షైగా ఉంది అంటోంది. ఐతే తెలుగులో మళ్లీ పాత్రలు రావడం సంతోషంగా అనిపిస్తోందని కూడా చెపుతోంది.
అందరూ భావిస్తున్నట్లు తాను ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకోలేదంటోంది శ్రీరెడ్డి.
వివాదాలకి మారుపేరుగా మారిన శ్రీరెడ్డి....అవకాశాల కోసం తనని ఎందరో వాడుకున్నారని బయటపెట్టి సంచలనం సృష్టించింది. మొదట ఆమె చేసిన ఆరోపణల్లో, ఆమె ఆవేదనలో కొంత నిజముందనిపించింది. ఐతే ఆ తర్వాత ఆమె చేస్తున్న ఆరోపణలు జుగుప్స కలిగించడం మొదలు పెట్టాయి. ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్న భావన అందరిలో మొదలైంది.
Senior producer D Suresh Babu is grappling with several issues pertaining to his sons Rana (health scare) and Abhiram (Sri Reddy revealed that Abhiram had affair with her). Amidst all this, he is releasing ‘Ee Nagariniki Yemaindi’ that is directed by ‘Pelli Choopulu’ fame Tharun Bhascker As the film is set for release, he speaks to the media. Excerpts….