కరోనాతో పోకూరి కన్నుమూత
Submitted by tc editor on Sat, 2020-07-04 14:54
Producer Pokuri Ramarao passes away.
Saturday, July 4, 2020 - 14:45
ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు కన్నుమూశారు. ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన "నేటి భారతం", "నవయుగం", "అన్న", "రణం", యజ్ఞం" వంటి సినిమాలు నిర్మించిన ఈతరం ఫిలిమ్స్ బాబురావు సోదరుడు... పోకూరి రామారావు. ఈ బ్యానర్ పై తీసిన చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.
రామారావుకి కరోనా సోకింది. చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 64.
- Log in to post comments